Saturday, 19 August 2017

DONARS COPERATION






Add caption


Add caption

Add caption









                     
             పాఠశాల లో 6,7,8,9,తరగతులలో ప్రతి సంవత్సరం రెండు మీడియంలలో వేరు వేరు గా అత్యధిక మార్కులు పొందినవారికి శ్రీ మేడికొండ బుచ్చిబాపయ్య గారు 1000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నారు. పదవ తరగతి లో 90%పైన మార్కులు వచ్చిన విద్యార్థికి రూ. 1000/- చొప్పున ఎంతమందికి వస్తే అంతమందికి నగదు బహుమతి ఇస్తున్నారు.  అలాగే పదవ తరగతి బోధించు ఉపాధ్యాయులలో  ఎక్కువ
పాస్ పర్శంటేజ్  సాధించిన వారికి రూ.5000/-నగదు బహుమతిగా ఇస్తున్నారు.


No comments:

Post a Comment